వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ లోని లెహ్ లో కుంభవృష్టికి 54 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Leh District
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని లేహ్‌ జిల్లాలో గురువారం రాత్రి కుంభవృష్టి కురిసింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందినట్లు సమాచారం. శిథిలాల నుంచి ఇప్పటివరకూ 10 మృతదేహాలను వెలికితీశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పాలిటెక్నిక్ కళాశాల, బిఎస్ఎన్ఎల్ కేంద్ర కార్యాలయం, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసు క్యాంపు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ధ్వంసమయ్యాయి. లెప్ విమానాశ్రయంపై కూడా కుంభవృష్టి ప్రభావం పడింది. గాయపడిన 160 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X