వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ లోని లెహ్ లో కుంభవృష్టికి 54 మంది మృతి
పాలిటెక్నిక్ కళాశాల, బిఎస్ఎన్ఎల్ కేంద్ర కార్యాలయం, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసు క్యాంపు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ధ్వంసమయ్యాయి. లెప్ విమానాశ్రయంపై కూడా కుంభవృష్టి ప్రభావం పడింది. గాయపడిన 160 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.
Comments
Story first published: Friday, August 6, 2010, 11:42 [IST]