వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి, మోహన్ బాబు మధ్య రజనీకాంత్ సయోధ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఉత్తర దక్షిణ ధ్రువాలుగా వ్యవహరిస్తూ వస్తున్న మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మధ్య అకస్మాత్తుగా స్నేహం చిగురుంచింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. ఈ మధ్య కాలంలో పరస్పరం స్నేహ హస్తం అందించుకుంటున్నారు. తాజాగా హైదరాబాదులో జరిగిన రజనీకాంత్ హీరోగా నటించిన రోబో ఆడియో విడుదల కార్యక్రమంలో వారిద్దరు వేదికను పంచుకున్నారు. మోహన్ బాబుకు, చిరంజీవికి మధ్య సూపర్ స్టార్ చిరంజీవి సయోధ్య కుదిరించారనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది.

మోహన్ బాబు, చిరంజీవి కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆ మధ్య తిరుపతి పర్యటనలో ఉన్నప్పుడు చిరంజీవి మోహన్ బాబు ఇచ్చిన విందుకు హాజరయ్యారు. మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యా నికేతన్ లో వీరిద్దరు కలుసుకున్నారు. రజనీకాంత్ ఇద్దరికీ కావాల్సివాడు. అందుకే ఆయన మాటకు విలువ ఇచ్చి వారిద్దరు చేతులు కలిపినట్లు చెబుతున్నారు. రజనీకాంత్ మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు ఎంతో సహకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X