వైయస్ జగన్ జగడంలో షీలా దీక్షిత్ తనయుడి ప్రవేశం

ఇప్పటివరకు చేసిన ఆందోళనలపై ఆయన ఆత్మావలోకానికి దిగారు. అనాలోచితంగా ఇప్పటిదాకా సాగించిన ఉద్యమాలన్నీ అటు పార్టీకి, ఇటు తనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కూడా జగన్ వదులుకున్నట్లు చెబుతున్నారు. కెవిపి రామచందర్ రావు, సబ్బం హరి వంటి హితులు ఇచ్చిన సూచనల మేరకు అధిష్టానంతో రాజీకి రావడమే మేలని భావించి జగన్ సందీప్ దీక్షిత్ ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications