వైయస్ జగన్ జగడంలో షీలా దీక్షిత్ తనయుడి ప్రవేశం

ఇప్పటివరకు చేసిన ఆందోళనలపై ఆయన ఆత్మావలోకానికి దిగారు. అనాలోచితంగా ఇప్పటిదాకా సాగించిన ఉద్యమాలన్నీ అటు పార్టీకి, ఇటు తనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కూడా జగన్ వదులుకున్నట్లు చెబుతున్నారు. కెవిపి రామచందర్ రావు, సబ్బం హరి వంటి హితులు ఇచ్చిన సూచనల మేరకు అధిష్టానంతో రాజీకి రావడమే మేలని భావించి జగన్ సందీప్ దీక్షిత్ ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications