వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ కోరడం దేశద్రోహమా: వెంకయ్య నాయుడు
ఉప ఎన్నికల ఫలితాలు చూసైనా కాంగ్రెసుకు జ్ఞానోదయం కావాలని, లేకుంటే మరింతగా కాంగ్రెసు నష్టపోతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం సానుభూతితో కూడుకున్నదని అనడం సరి కాదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా డిఎస్ కు పరాభవం తప్పదని ఆయన అన్నారు. కామన్ వెల్త్ క్రీడల కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పాత్ర ఉందని తేలితే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై పార్లమెంటరీ సంయుక్త కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
Comments
Story first published: Saturday, August 7, 2010, 13:33 [IST]