తెలంగాణ కోరడం దేశద్రోహమా: వెంకయ్య నాయుడు

ఉప ఎన్నికల ఫలితాలు చూసైనా కాంగ్రెసుకు జ్ఞానోదయం కావాలని, లేకుంటే మరింతగా కాంగ్రెసు నష్టపోతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం సానుభూతితో కూడుకున్నదని అనడం సరి కాదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా డిఎస్ కు పరాభవం తప్పదని ఆయన అన్నారు. కామన్ వెల్త్ క్రీడల కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పాత్ర ఉందని తేలితే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై పార్లమెంటరీ సంయుక్త కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications