ఆత్మరక్షణలో సీమాంధ్ర మంత్రులు: మాట మార్చిన గాదె

సీమాంధ్ర నేతలను తెలంగాణలో తిరగనివ్వమన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాటలకు కాంగ్రెసు పార్టీలోని వారే వంత పాడడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడం దేశద్రోహులని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. గాదె, ఇతర సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా మండిపడడమే కాకుండా తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. సోమవారం తెలంగాణలో నిరస కార్యక్రమాలు జరిగాయి. సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీమాంధ్ర మంత్రులు తమ వ్యాఖ్యను ఉపసంహరించుకోకపోతే తాము సహించబోమని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవ రావు హెచ్చరించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications