ఆత్మరక్షణలో సీమాంధ్ర మంత్రులు: మాట మార్చిన గాదె

సీమాంధ్ర నేతలను తెలంగాణలో తిరగనివ్వమన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాటలకు కాంగ్రెసు పార్టీలోని వారే వంత పాడడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడం దేశద్రోహులని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. గాదె, ఇతర సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా మండిపడడమే కాకుండా తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. సోమవారం తెలంగాణలో నిరస కార్యక్రమాలు జరిగాయి. సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీమాంధ్ర మంత్రులు తమ వ్యాఖ్యను ఉపసంహరించుకోకపోతే తాము సహించబోమని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవ రావు హెచ్చరించారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications