చిరుపై విమర్శలకు జీవిత రాజశేఖర్ లకు కాపునాడు హెచ్చరిక

'యువనేత ఓదార్పు యాత్రకు ఓర్పు, నేర్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు పొంది స్థాయిని పెంచుకుని నాయకత్వం వహించారు. దానిని అడ్డుపెట్టుకుని ఏ వ్యాపారాలూ లేకుండానే అనతికాలంలో కోట్లు గడించారు. ఆ ధనంతో కేంద్ర, రాష్ట్ర అధినేతలను ధిక్కరించే అరాచక రాజకీయం చేసే ఏ స్థాయి నాయకుడైనా క్షమార్హుడు కాదు. అటువంటి వారిని సమర్థించే వారంతా అవకాశవాదులు' అని ప్రసాదరావు అన్నారు.జగన్ కొమ్ముకాస్తూ కుల పరువును బజారుపాలు చేసిన వారు కూడా క్షమార్హులు కాదన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని చిరంజీవి ప్రకటించారని పీఎల్వీ పేర్కొన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications