వైయస్ జగన్ తీరుపై సందీప్ దీక్షిత్ విసిగిపోయారా?

జగన్ సమస్యలేమిటో ఆయనతో తొలి సమావేశంలో తెలుసుకున్నానని, మళ్లీ ఒకటి రెండురోజుల్లో ఆయనను కలుసుకుంటానని దీక్షిత్ తెలిపారు. సీనియర్ నేతలతో కూడా ఆయన మాట్లాడవచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. సోనియా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, దాదాపు క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆమె చలవేనని దీక్షిత్ అన్నారు. సందీప్ దీక్షిత్ సయోధ్య యత్నాలపైనే సోనియా వీరప్ప మొయిలీపై కస్సుబుస్సుమన్నట్లు వార్తలు వచ్చాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications