వైయస్ జగన్ పై పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి పరోక్ష విమర్శ

కడప జిల్లా రైల్వేకోడూరులో పర్యటనకు వెళ్తున్న ఆయన తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చేయాలన్న తాపత్రయం తనకు లేదని చిరంజీవి అన్నారు. ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంపై దినేష్ రెడ్డి ఇచ్చిన నివేదికలో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలని చెప్పారు. సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ ల గురించి మాట్లాడడం మనపై మనం బురద జల్లుకోవడం లాంటిదని వ్యాఖ్యానించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ లు తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications