వ్యభిచారం చేశామని అంగీకరించిన సైరాబాను, జ్యోతి

సైరాబాను కూడా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే తాను వ్యభిచారానికి అంగీకరించినట్లు ఆమె తెలిపింది. విసాలవంతమైన జీవితానికి డబ్బులు కోసం అందుకు సిద్ధపడినట్లు ఆమె చెప్పింది. లక్ష రూపాయలకు వీరభద్ర ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
కాగా, విదేశీ యువతి సెబ్రీనా కూడా తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఉజ్బెకిస్థాన్ లో బ్యాంకు ఉద్యోగి. విజిట్ వీసాపై పది రోజుల కోసం ఆమె హైదరాబాద్ వచ్చింది. పది రోజులకు లక్ష రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెబ్రీనా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. రోజుకు నలుగురు లేదా ఆరుగురు విటులను తన వద్దకు పంపేవారని ఆమె చెప్పింది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications