ఓదార్పుపై వైయస్ జగన్ మీద పెరుగుతున్న ఒత్తిడి

తిరుపతిలో వైయస్ సంస్మరణ సభ, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర విషయంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది. జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతుందని జగన్ వీర విధేయులు చెబుతున్నప్పటికీ కొంత మంది మాత్రం వెనక్కి తగ్గితేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత స్థితిలో జగన్ వర్గంలోనూ చీలిక వచ్చే ప్రమాదం ఏర్పడింది. పార్టీ అధిష్టానం మనసెరిగిన అనుభజ్ఞులు జగన్ వెనక్కి తగ్గితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి విరుగుడుగా జగన్ తో పార్టీ ఓదార్పు యాత్రను చేపట్టాలని అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications