కృష్ణా జిల్లాలో భారీగా బంగారం, వెండి చోరీ

చోరీకి పాల్పడినవారిలో నలుగురైదుగురు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన తీరు ఆ అనుమానాలకు అవకాశమిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యజమాని పెద్ద యెత్తున బంగారం, వెండి తెచ్చి ఇటీవలే నిల్వ చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications