వైయస్సార్ విగ్రహ స్థాపనపై నెల్లూరులో రగడ

వైయస్ విగ్రహ ప్రతిష్టాపనపై జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు ఆనం సోదరులు అడ్డు పడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మెప్పు కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లేఖ రాసినా విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తొలుత వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్న ఆనం సోదరులు అధిష్టానం వైఖరి స్పష్టం కావడంతో వ్యతిరేకంగా మారారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications