ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వైయస్ జగన్ గరం

తన లక్షలాది మంది ప్రజలు ఉండగా ఒంటరివాడిని ఎలా అవుతానని ఆయన అడిగారు. ప్రజలు చిరునవ్వుతో తనకు స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. తనకు లభిస్తున్న ఆదరణ, ఆప్యాయత చూసి ఓర్వలేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వార్తాకథనాలు రాస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల గుండెల్లో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి గూడు కట్టుకుని ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications