వైయస్ జగన్ రాజా ఆఫ్ కరప్షన్: బైరెడ్డి రాజశేఖర రెడ్డి

గతంలో నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇలా పలువురు సీఎంలుగా చేశారని, కానీ వీరంతా సొంతిల్లు అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రజలు ఏమనుకుంటారో అని భయపడేవారిని, వైఎస్ మాత్రం నిస్సిగ్గుగా రాష్ట్రాన్ని దోచేశారన్నారు. వైఎస్ను అవినీతి చక్రవర్తిగా అభివర్ణించారు. వైఎస్కోసం ఏ ఒక్కరూ చనిపోలేదని, పులివెందులలో కూడా ఎవరూ చనిపోలేదని, కనీసం నిత్యం వైఎస్నే అంటిపెట్టుకు ఉండే తెల్లజుట్టు సూరీడు కూడా చనిపోలేదన్నారు. తమ కర్నూలు జిల్లాకు వస్తే ఆ జిల్లాలో ఎవరెవరు ఏయే కారణాలతో చనిపోయారో నిరూపిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి అక్రమ సంపాదనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications