వైయస్ జగన్ రాజా ఆఫ్ కరప్షన్: బైరెడ్డి రాజశేఖర రెడ్డి

గతంలో నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇలా పలువురు సీఎంలుగా చేశారని, కానీ వీరంతా సొంతిల్లు అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రజలు ఏమనుకుంటారో అని భయపడేవారిని, వైఎస్ మాత్రం నిస్సిగ్గుగా రాష్ట్రాన్ని దోచేశారన్నారు. వైఎస్ను అవినీతి చక్రవర్తిగా అభివర్ణించారు. వైఎస్కోసం ఏ ఒక్కరూ చనిపోలేదని, పులివెందులలో కూడా ఎవరూ చనిపోలేదని, కనీసం నిత్యం వైఎస్నే అంటిపెట్టుకు ఉండే తెల్లజుట్టు సూరీడు కూడా చనిపోలేదన్నారు. తమ కర్నూలు జిల్లాకు వస్తే ఆ జిల్లాలో ఎవరెవరు ఏయే కారణాలతో చనిపోయారో నిరూపిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి అక్రమ సంపాదనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications