కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా?

హైదరాబాద్, మహబూబ్ నగర్ రావడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. సొంత కార్యక్రమాల మీదే రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర పార్టీ అధిష్ఠానం చూసుకోవాల్సిన అంశమని, దీనిపై తాను మాట్లాడాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణను సున్నితమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణపై కేంద్ర మంత్రిగా తన అభిప్రాయాన్ని ప్రధానమంత్రి లేదా, పార్టీ అధ్యక్షురాలికి వివరించాలి గాని బహిరంగంగా చెప్పడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications