తెలంగాణ లాయర్లతో కొలిక్కి రాని మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు

రెండు వేల మంది బలగాలతో భారీ భద్రత నడుమ హైకోర్టు కొనసాగినా కార్యకలాపాలు మందగించాయి. న్యాయస్థానం నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ న్యాయవాదులు, ఉస్మానియా విద్యార్థులు రెండు విడతలుగా హైకోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది. న్యాయవాదుల రాళ్ల దాడిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. న్యాయవాదులకు మద్దతుగా శనివారం తెలంగాణలో విద్యా సంస్థల బంద్ పాటించాలని ఉస్మానియా విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications