కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఉత్తవే: తులసి రెడ్డి

మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదర రాజనర్సింహలపై ఉస్మానియా ఐకాస చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని భయపెట్టడం చిన్న పిల్లల చేష్టల మాదిరిగా ఉందన్నారు. విద్యార్థులు అలా ప్రవర్తించకూడదని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, నిబంధనల ప్రకారమే రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలుంటాయని మంత్రి దానం నాగేందర్ విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.
మున్సిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయలేదని, కొన్ని సమాచార సాధనాలు ప్రభుత్వం వెనుకంజ అని రాస్తున్నాయని అది సరి కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మహిళలను 33 శాతం వాటా విషయం నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి తప్పితే వేరే ఏ కారణము లేదన్నారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications