కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఉత్తవే: తులసి రెడ్డి

మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదర రాజనర్సింహలపై ఉస్మానియా ఐకాస చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని భయపెట్టడం చిన్న పిల్లల చేష్టల మాదిరిగా ఉందన్నారు. విద్యార్థులు అలా ప్రవర్తించకూడదని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, నిబంధనల ప్రకారమే రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలుంటాయని మంత్రి దానం నాగేందర్ విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.
మున్సిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయలేదని, కొన్ని సమాచార సాధనాలు ప్రభుత్వం వెనుకంజ అని రాస్తున్నాయని అది సరి కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మహిళలను 33 శాతం వాటా విషయం నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి తప్పితే వేరే ఏ కారణము లేదన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications