రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టుకు పోరాటం: రైతు సంఘాల హెచ్చరిక

ప్రభుత్వం కడప మేయరుకు అండగా నిలుస్తుందన్నారు. అక్రమార్కుడికి అండగా ఉంటే ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇప్పటికే వైయస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ భారీ కుంభకోణాల్లో కూరుకు పోయిందని, రోశయ్య కూడా ఆయన దారిలో నడిస్తే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి న్యాయవాదిగా పని చేస్తున్నాడు. కాని ఒక మంత్రిగా వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. రఘువీరారెడ్డి ఇప్పటికైనా మారకపోతే రైతులు బుద్ది చెబుతారని హెచ్చరించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications