డి శ్రీనివాస్ విందు సమావేశానికి సీమాంధ్ర ఎంపిలు డుమ్మా

భిన్నాభిప్రాయాలంటే విభేదాలు కావని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు సమస్యలను పార్టీ వేదికలపైన మాత్రమే వెల్లడించాలని ఆయన సూచించారు. పార్టీని కలిసికట్టుగా ముందుకు నడిపించేందుకు అందరూ అంగీకరించారని ఆయన చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా పార్టీ విధానాలపై మాట్లాడాలని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలని కూడా ఆయన సూచించారు. పార్టీ నాయకులు ఎవరు కూడా తమ పరిధి దాటి మాట్లాడవద్దని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని కూడా అన్నారు. డిఎస్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపిలు సూచించారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications