క్రమంగా విలువలు దిగజారుతున్నాయి: ముఖ్యమంత్రి రోశయ్య

విషయ సేకరణ పూర్తిగా అయిన తరువాతనే వార్తలను ప్రచురించటం గాని, ప్రసారం చేయటం గాని చేయాలన్నారు. కేవలం మీడియాలోనే కాదని అన్ని రంగాల్లో విలువలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల మరీ దారుణమైన పరిస్థితులు తయారయ్యాయని అన్నారు. అయితే సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన మీడియా విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే పత్రికలలో పనిచేసే వాళ్లకే కాదు అందరికీ విలువల పట్ల నిబద్దత ఉండాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు ఇందిరాపార్కు నుండి మదుపు చంద్రయ్య గార్డెన్ వరకు మీడియా మార్చ్ నిర్వహించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications