క్రమంగా విలువలు దిగజారుతున్నాయి: ముఖ్యమంత్రి రోశయ్య

విషయ సేకరణ పూర్తిగా అయిన తరువాతనే వార్తలను ప్రచురించటం గాని, ప్రసారం చేయటం గాని చేయాలన్నారు. కేవలం మీడియాలోనే కాదని అన్ని రంగాల్లో విలువలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల మరీ దారుణమైన పరిస్థితులు తయారయ్యాయని అన్నారు. అయితే సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన మీడియా విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే పత్రికలలో పనిచేసే వాళ్లకే కాదు అందరికీ విలువల పట్ల నిబద్దత ఉండాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు ఇందిరాపార్కు నుండి మదుపు చంద్రయ్య గార్డెన్ వరకు మీడియా మార్చ్ నిర్వహించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications