గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై చంద్రబాబు అనుమానాలు

ఈ నెల 9వ తేదీన గద్దర్ ఫ్రంట్ విధివిధానాలు వెల్లడవుతాయని పార్టీ నాయకులు ఆయనకు చెప్పారు. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై స్పష్టత వచ్చే వరకు దానిపై మౌనంగా ఉండాలని, ఎవరు కూడా మాట్లాడకూడదని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారు. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటుపై పొలిట్ బ్యూరోలో విస్తృతంగా చర్చించారు. కాగా, పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరగలేదని తెలుస్తోంది. ప్రజాఫ్రంట్ పై నాగం జనార్దన్ రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతోనే ఆయన సమావేశం మధ్యలో లేచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications