వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెల్బోర్న్ కారు ప్రమాదంలో భారత విద్యార్థి దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ భారత విద్యార్థి మరణించగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వారు ప్రయాణిస్తున్న కారు కుప్పకూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. సెప్టెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మరణించిన విద్యార్థిని గురుశరన్ సింగ్ సిఖోన్ గా గుర్తించారు.

గురుశరన్ ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కారు ప్యాసెంజర్ సీటులో కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అతని మృతదేహాన్ని భారత్ కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X