వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెల్బోర్న్ కారు ప్రమాదంలో భారత విద్యార్థి దుర్మరణం
గురుశరన్ ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కారు ప్యాసెంజర్ సీటులో కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అతని మృతదేహాన్ని భారత్ కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, October 5, 2010, 14:11 [IST]