విజయవాడ - గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ కు సిజె ఓకే

కాగా తెలంగాణ న్యాయవాదులు హైకోర్టులో 42 శాతం వాటా కోసం పోరాడినప్పుడు, ఎంతో కాలంగా ఉన్న తమ హైకోర్టు బెంచి డిమాండును ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. తమకు హైకోర్టుకు రావాలంటే ఎక్కువ దూరం అవుతుందని, ఖర్చులు, సమయం వృధా అవుతుందని, ఆందుకే తమకు హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని వారు ఇటీవల ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ఆందోళనకు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా పలువురు మద్దతు పలికారు. కేంద్రం కూడా ప్రత్యేక బెంచ్ కు సిద్ధంగా ఉందని లగడపాటి ఆందోళన సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications