అనంతపురంలో తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్య

రఘునాథ్ రెడ్డి తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నేత పేరం నాగిరెడ్డి అనుచరుడు. గతంలో జేసి దివాకర్ రెడ్డి అనుచరుడు నల్లపురెడ్డి హత్యకు ప్రతీకారంగానే రఘునాథ్ రెడ్డిని చంపినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. రఘునాథ్ రెడ్డి పెద్దఒరుగోడు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications