శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే దాకా హైకోర్టు బెంచ్ ఏర్పాటు పెండింగ్

అయితే తమ పోరాటం మహాత్మా గాంధీ చూపించిన అహింసాయుతంగానే సాగుతుందని, ఎక్కడా హింసాత్మకం చోటు చేసుకోదని చెప్పారు. తమకు హైదరాబాద్ చాలా దూరంలో ఉందని, కోర్టు కేసుల కోసం అంతదూరం రావడం కష్టంగా ఉందన్నారు. లాయర్లకు మాత్రమే కాకుండా కక్షిదారులు అందులోనూ బీదవారు అంత దూరం రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కారణంగానే బెంచ్ ఏర్పాటును కోరితే సరియైన స్పందనే లేదని వాపోయారు. తమ బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చే వరకు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తామని, ఇద్దరితో పాటు మరికొందరు నిరాహార దీక్షకు కూర్చునే ఆస్కారం ఉందని చెప్పారు.
కాగా, సీమాంధ్ర లాయర్ల ఆందోళనకు పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. న్యాయవాదుల దీక్ష శిబిరంలో ఆయన వారికి సంఘీభావం తెలుపుతూ కూర్చుకున్నారు. న్యాయవాదులు తెనాలి కోర్టుకు తాళం వేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేవరకు తమ ఆందోళన సాగుతుందని లాయర్లు చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications