వైయస్ జగన్ ఓదార్పులో ఎస్పీఎస్ నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి

కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధిష్టానంపై పలుమార్లు విరుచుకు పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు మారాలని చాలాసార్లు బాహాటంగా అన్నారు. ఇటీవల నల్లపురెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఓదార్పు వ్యక్తిగతంగా పార్టీలకతీతంగా చేస్తున్నదని, కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్ అనుకోవటం చాలా మంచి విషయమని అభినందించారు. అంతే కాకుండా నెల్లూరులో జగన్ ఓదార్పు చేపడితే పాల్గొంటానని కూడా బాహాటంగానే ప్రకటించారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications