హైకోర్టు బెంచ్ కోసం కలెక్టరేట్ ను ముట్టడించిన సీమాంధ్ర లాయర్లు

ఆగ్రహించిన న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళన విరమించమని ఎంతగా చెప్పిన వినలేదు. తమకు బెంచ్ పై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. దీంతో పోలీసులు పలువురు న్యాయవాదులను అరెస్టు చేశారు. కాగా ఈ నెల 22వ తేదిన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications