వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ కాంగ్రెసు నాయకులకు శత్రువే

కాంగ్రెసు సీనియర్ నాయకులు కె కేశవరావు, వి హనుమంతరావులపై విజయవాడ కాంగ్రెసు నేతలు మల్లాది విష్ణు, జోగు రమేష్ చేసిన వాఖ్యలు దారుణమని తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ సమితి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నది. వారిపై అధిష్టానానికి తెలంగాణ సంస్మరణ సభ శత్రువులను సన్మానించడానికి ఏర్పాటు చేసింది కాదని వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మహబూబాబాద్ సభ కూడా తెలంగాణ అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన సభ అని కానీ తెలంగాణ వ్యతిరేకులు, శత్రువులకు ఏర్పాటు చేసిన సభ కాదని అన్నారు.
తెలంగాణ మంత్రులు ఎక్కడ కూడా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనరాదని తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ సమితి ఆల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ మంత్రులందరూ తప్పకుండా పాల్గొనాలని నిర్బంధంగా వ్యవహరించటం లేదన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు అనుకూలంగా ఉందని తెలియపర్చడానికి మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications