ఎవరైనా వందకోట్లిస్తే అసెంబ్లీ పేరు మారుస్తారా: రేవంత్ రెడ్డి

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపెట్టడానికి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆ పేరు పెట్టారని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగు వారు ఎప్పుడూ ఆవమానానికి గురవుతున్నారన్నారు. తెలుగు వారి ఎవరి పేరు లేనట్లు అన్నింటికీ సోనియా కుటుంబం పేర్లు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇరవైనాలుగింటికి రాజీవ్ పేర్లు ఉన్నాయని, ఇక ప్రభుత్వ పథకాలకూ రాజీవ్, ఇందిర పేర్లు పెడుతున్నారన్నారు. అప్పుడు వైఎస్ అయినా, ఇప్పుడూ రోశయ్య అయినా సోనియాగాంధీ మెప్పుకోసమే ఆ కుటుంబాన్ని నిత్యం కలవరిస్తున్నారన్నారు.
టి.సుబ్బరామిరెడ్డి పదికోట్లు ఇస్తే లలిత కళా తోరణానికి పేరు మార్చారు. రేపు మరెవరైనా 100 కోట్లు ఇస్తామంటే అసెంబ్లీ పేరు మారుస్తారా అని ప్రశ్నించారు. రాజీవ్ పేరును వెంటనే తొలగించకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకు వెళతామని రేవంత్ రెడ్డి అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications