తెలుగు లలితా కళాతోరణంపై పేరు మార్పుపై వెనక్కి తగ్గిన టిఎస్ఆర్

తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్ గాంధీ లలితా కళాతోరణంగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం, సిపిఐ వంటి ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆందోళనకు దిగాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. అయితే, అది ఢిల్లీ స్థాయిలో జరిగిన నిర్ణయమని, తాను ఏమీ చేయలేనని ఆయన చెప్పారు. ఆ స్థితిలో రాష్ట్రంలో పెల్లుబుకుతున్న నిరసనను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన పెద్దలు టి. సుబ్బిరామిరెడ్డికి సూచించినట్లు సమాచారం.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications