రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

East Godavari
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డివైడర్ ‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వాసులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X