తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వాసులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Tuesday, November 2, 2010, 9:02 [IST]