రహేజా ఐటి పార్కు కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంటు సోదాలు

రహేజాకు మాదాపూర్ లో ఎపిఐఐసి 50 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున 60 కోట్ల రూపాయలకు 110 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ భూమి విలువ 600 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 15 ఐటి సంస్థలున్నాయి. ఈ స్థలాలను ఐటి సంస్థలకు మాత్రమే రహేజా కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా రహేజా స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications