సీమాంధ్రుల తాటాకు చప్పుళ్లకు భయపడను: కోదండరామ్
ప్రభుత్వం సర్కారీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటుందన్నారు. జలయజ్ఞంలో అవినీతీ భయటపడుతుందనే ప్రభుత్వం భావించే 63 మంది విశ్రాంత ఇంజినీరింగ్ అధికారులకు మళ్లీ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ అధికారులకు పదోన్నతి కల్పించారన్నారు.
Story first published: Tuesday, November 2, 2010, 16:17 [IST]