హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్రుల తాటాకు చప్పుళ్లకు భయపడను: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు నాపై ఫిర్యాదు చేయటం తాటాకు చప్పుళ్ల వంటిదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సీమాంధ్రులు నాయకులు తనపై ఫిర్యాదు చేయడాన్ని పట్టించుకోనని అన్నారు. వారి మాటలకు భయపడితే ఉద్యమం కొనసాగదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే సత్యాగ్రహానికి తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి మద్దతు ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వం సర్కారీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటుందన్నారు. జలయజ్ఞంలో అవినీతీ భయటపడుతుందనే ప్రభుత్వం భావించే 63 మంది విశ్రాంత ఇంజినీరింగ్ అధికారులకు మళ్లీ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ అధికారులకు పదోన్నతి కల్పించారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X