వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నంలో కొండచరియలు విరిగి పడి మహిళ మృతి
ప్రమాదస్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూలీలే నివాసం ఉంటారు.
Comments
Story first published: Tuesday, November 2, 2010, 11:55 [IST]