జగన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి: కోటంరెడ్డి

జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. నెల్లూరు నెల్లూరులో జరిగిన ఓదార్పులో పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారని, దాంతో ప్రజలలో జగన్ ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుందని, దానిని అధిష్టానం అర్థం చేసుకొని నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని కోరారు.












Click it and Unblock the Notifications