టీవీ9పై బుసలు కొట్టిన తెలుగుదేశం నేత నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణకు చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ఆంధ్రా ప్రాంతం వాళ్లకు వంత పాడుతున్నారని ఆయన అన్నారు. ఈ మంత్రులు ఇరిగేషన్ శాఖ పదోన్నతుల్లో ఆంధ్రావాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫ్రీ జోన్పై సుప్రీం ఆదేశాలను పాటిస్తామంటూ హోంమంత్రి సబితారెడ్డి చెబుతున్నారని, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదన్న అసెంబ్లీ తీరానంపై మాట్లాడడం లేదని అన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications