కేశవరావు బ్లాక్ మెయిలర్, అది సిగ్గుచేటు: కావూరి

వర్గాలు, కులలా పేరుతో అవాస్తవాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కేశవరావు ఏ ప్రజల వద్దకు వెళ్లారని, పైగా చదువుకున్నారనీ మేధావి అని పేరు అని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయనివారు సిడబ్ల్యుసిలో ఉండడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. గిరిజనులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం వారికి అలవాటు అని ఆయన అన్నారు. పోలవరం ద్వారా భూములు కోల్పోయినవారికి వేరే చోట ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తున్నారని మాత్రమే తాను అన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications