బిఇడి, పారామెడికల్, ఫ్రీజోన్ అంశాలతో అట్టుడుకుతున్న హైదరాబాద్

అటు బిఇడి విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తుండగా ఇటు కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది సైతం కోఠిలోని హెల్తు డైరెక్టర్ కార్యాలయంపైకి ఎక్కి తమను క్రమబద్దీకరించాలని, అలాగే తమ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానం నాగేందర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని, మేము భవనం మీదనుండి దిగమని వారు అంటున్నారు. మంత్రి హామీ ఇవ్వకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమని వారు పెట్రోలు డబ్బాలతో హెచ్చరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పని చేస్తున్నప్పటికీ తమను క్రమబద్దీకరించకుంటే ఊరుకునేది లేదంటున్నారు. మరో 30 మంది ఆందోళనకారులు హెల్తు కార్యాలయంలోకి వెళ్లి లోపల గడియ వేసుకున్నారు. ఓ ఉద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు.
కాగా ఫ్రీజోన్ అంశం విషయం తేలే వరకు ఎస్ఐ రాత పరీక్షను నిర్వహించవద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్ఐ అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. గురువారం వారి ఏబివిపి రాజ్ భవనాన్ని రెండుసార్లు ముట్టడించి ఉద్యామాన్ని ఉధృతం చేసింది. నేడు అనగా గురువారం నుండి ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి విద్యార్థులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications