వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు సిఎం పోస్టుపై బొత్స సత్యనారాయణ కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
తిరుపతి: వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిని చేయాలంటూ 150 మంది సంతకాలు చేసినా పరిస్థితి ఏమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వైయస్ జగన్ ను ఆనాడే సిఎంగా ఆమోదించనప్పుడు ఇప్పుడెలా ఇస్తారని ఆయన అడిగారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు బాగానే వస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం లేదని, పాలన సవ్యంగానే సాగుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X