పోలవరంపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మరోసారి రణం

పోలవరం జాతీయ హోదాపై ప్రజారాజ్యం పార్టీ మరోసారి ఉద్యమానికి సిద్ధమయిందని కోటగిరి చెప్పారు. ఇప్పటికే ఒకసారి మా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి లేఖ రాశారన్నారు. ఈనెల 23న చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన నేతలు మరోసారి ప్రధానమంత్రిని కలిసి పోలవరం జాతీయ హోదాకు ఒత్తిడి తీసుకు వస్తారని చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications