త్వరలో ఎస్సీ పరీక్షలు పెడ్తాం, ఆందోళన విరమించండి: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ ను ఆరో జోన్ లోకి తెస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎస్సై పరీక్షల నిర్వహణ వల్ల ఆరో జోన్ లోని అభ్యర్థులకు ఏ విధమైన అన్యాయం జరగదని నచ్చజెప్పడానికి ప్రయత్నించామని, అయినా తెలంగాణ విద్యార్థులు ఆందోళన విరమించుకోలేదని ఆమె చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు హామీ ఇచ్చారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications