తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేంకటేశ్వరుని దర్శించుకున్న రిలయెన్సు ముఖేష్ అంబానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesha Ambani
తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని రిలయెన్సు ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం దర్శించుకున్నారు. అంబానీ వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ఆయన తిరిగి నేరుగా ముంబయి వెళ్లిపోయారు. ముంబై నుండి ప్రత్యేక విమానంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అంబానీ, రహదారి మార్గం ద్వారా వేంకటేశ్వర సన్నిధికి చేరుకున్నారు. కాగా గతంలో ముఖేష్ అంబానీ తిరుపతి వేంకటేశ్వరునికి ఆలయ స్వర్ణతాపడం కోసం 6కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X