వైయస్ జగన్ కు షోకాజ్, వివరణ తర్వాత చర్యలు?

కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జైపాల్ రెడ్డితో పార్టీ అధిష్టానమే మాట్లాడించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ జైపాల్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి చిదంబరం, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. మంత్రి వర్గ జాబితాకు ఆమోద ముద్ర వేయించుకోవడానికే ఆయన వచ్చినట్లు చెబుతున్నప్పటికీ వైయస్ జగన్ వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications