వైయస్ జగన్ ఎప్పుడైనా పార్టీని ప్రకటించవచ్చు: చెవిరెడ్డి

కాగా వైయస్ వివేకానంద తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వివేకానంద కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటానని ప్రకటించడం ముదావహమని చెప్పారు. తమకు మంత్రి పదవి వచ్చినా రాకున్న ఫరవాలేదన్నారు. మంత్రి పదవి తమకు ముఖ్యం కాదన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ తమ పోరాటం సాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications