వైయస్ జగన్ పై దాడిని ముమ్మరం చేసిన కాంగ్రెసు నేతలు

జగన్ తీరు హిట్లర్ వ్యవహరించినట్లుగా ఉందని పాలడుగు వెంకట్రావు అన్నారు. జగన్ రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణించగానే ఇందిరాగాంధీ ప్రధాని కాలేదన్నారు. ఎనరికైనా కాస్త ఓపిక ఉండారన్నారు. జగన్ కు పార్టీ పెట్టే హక్కు ఉందని, అయితే సోనియాను విమర్షించి, ఫ్లెక్సీలు ధ్వంసం చేసే హక్కు మాత్రం లేదని మేడ్చల్ శాసనసభ్యుడు కె లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్) అన్నారు. కిరణ్ తోనే కొత్త ఎమ్మెల్యేలు ఉంటారని, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పులేదన్నారు.
తనకు మంత్రి పదవి ఫరవాలేదని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ తో వెళితే నీళ్లులేని బావిలో దూకినట్లేనన్నారు. వివేకానంద ఉన్న పార్టీలోనే ఉంటే మోసం చేసినట్టు, జగన్ బయటకు వెళ్లిపోవటం ఒప్పు చేసినట్టా అని అన్నారు. వైయస్ వివేకానంద ప్రకటనను ఆహ్వానిస్తున్నట్టు మాజీమంత్రి దామోదరరెడ్డి అన్నారు. జగన్ తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications