వైయస్ జగన్ పై దాడిని ముమ్మరం చేసిన కాంగ్రెసు నేతలు

జగన్ తీరు హిట్లర్ వ్యవహరించినట్లుగా ఉందని పాలడుగు వెంకట్రావు అన్నారు. జగన్ రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణించగానే ఇందిరాగాంధీ ప్రధాని కాలేదన్నారు. ఎనరికైనా కాస్త ఓపిక ఉండారన్నారు. జగన్ కు పార్టీ పెట్టే హక్కు ఉందని, అయితే సోనియాను విమర్షించి, ఫ్లెక్సీలు ధ్వంసం చేసే హక్కు మాత్రం లేదని మేడ్చల్ శాసనసభ్యుడు కె లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్) అన్నారు. కిరణ్ తోనే కొత్త ఎమ్మెల్యేలు ఉంటారని, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పులేదన్నారు.
తనకు మంత్రి పదవి ఫరవాలేదని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ తో వెళితే నీళ్లులేని బావిలో దూకినట్లేనన్నారు. వివేకానంద ఉన్న పార్టీలోనే ఉంటే మోసం చేసినట్టు, జగన్ బయటకు వెళ్లిపోవటం ఒప్పు చేసినట్టా అని అన్నారు. వైయస్ వివేకానంద ప్రకటనను ఆహ్వానిస్తున్నట్టు మాజీమంత్రి దామోదరరెడ్డి అన్నారు. జగన్ తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications