రాజీకి వట్టి వసంత కుమార్ నో: ఫలించని మంత్రుల దౌత్యం

కాగా, వట్టి వసంతకుమార్ ను దారికి తెచ్చేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. వసంతకుమార్ తో చర్చలు జరిపేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివ రావును హైదరాబాదుకు పంపుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు తాను నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖను తన నుంచి తప్పించడానికి మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడే కారణమని వట్టి వసంతకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి వల్లనే తనకు ప్రాధాన్యం లేని శాఖను కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications