రాజీకి వట్టి వసంత కుమార్ నో: ఫలించని మంత్రుల దౌత్యం

కాగా, వట్టి వసంతకుమార్ ను దారికి తెచ్చేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. వసంతకుమార్ తో చర్చలు జరిపేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివ రావును హైదరాబాదుకు పంపుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు తాను నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖను తన నుంచి తప్పించడానికి మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడే కారణమని వట్టి వసంతకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి వల్లనే తనకు ప్రాధాన్యం లేని శాఖను కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications