వైయస్ జగన్ శిబిరంలో ప్రస్తుతానికి చేరను: రాయపాటి సాంబశివరావు

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఆదివారంనాడు చెప్పారు. రెండు మూడు రోజులు రాయపాటి సాంబశివరావు హైదరాబాదులోనే ఉంటారు. ఈ సమయంలో ఆయన తన అనుచరులతో మాట్లాడుతారని తెలుస్తోంది. వ్యూహాత్మకంగానే ఆయన ప్రస్తుతానికి వైయస్ జగన్ పార్టీలో చేరబోనని ఆయన చెబుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇచ్చి, తన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా చాలా కాలంగా కన్నా లక్ష్మినారాయణకు, రాయపాటికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అది కోర్టులకు కూడా ఎక్కింది.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications