హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యకు సోనియా లేఖ: క్లిష్ట సమయాల్లో విశిష్ట సేవలని ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి మంచి పరిపాలనను అందించారని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందించారు. సోనియాగాంధీ మంగళవారం మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాశారు. క్లిష్ట సమయాల్లో రాష్ట్రానికి మంచి పరిపాలనను అందించారని ఆ లేఖలో పేర్కొన్నారు.

14 నెలలు విశిష్ట పాలన అందించారన్నారు. భవిష్యత్తులో కూడా రోశయ్య సేవలు పార్టీకి, రాష్ట్రానికి, కాంగ్రెసు కు చాలా అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన మాకు అందించిన సలహాలు, సూచనలకు గౌరవం ఇచ్చామని చెప్పారు. రోశయ్యలాంటి వ్యక్తి సేవలు ఉపయోగించుకుంటామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X