సభలో అవినీతి, వైఫల్యాలు చర్చకు రావద్దనే: కిషన్ రెడ్డి

ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రజ సమస్యలు పట్టించుకున్నది లేదన్నారు. రాష్ట్రంలో పథకాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. 2 రూపాయలకు కిలో బియ్య, వర్గీకరణ, జలయజ్ఞం కార్యక్రమాలు మందగించాయన్నారు. వర్గీకరణపై ఏడేళ్లుగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వరదలు, తుఫాను తదితర క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మొత్తంలో 4శాతం సహాయం కూడా చేయలేదన్నారు. 42వేల కోట్ల రూపాయలను అడిగితే వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. రైతు సమస్యలపై చర్చించుదామని అధికార పక్షానికి ముందే చెప్పామని అయినప్పటికీ ఆ దిశలో అధికార పక్షం ముందుకు పోవటం లేదన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications