పిసిసి అధ్యక్షుడిగా షబ్బీర్ అలీ, ప్లీనరీ తర్వాత అధికారిక ప్రకటన?

కాగా కేంద్ర నాయకుడు గులాంనబీ ఆజాద్ తో ఉన్న మంచి సంబంధాల కారణంగానే షబ్బీర్ అలీకి ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అల్పసంఖ్యాకవర్గ కోటాలో కూడా షబ్బీర్ ను పిసిసి అధ్యక్షుడిగా తీసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉండేవి. ఓదార్పు యాత్ర వరకు కూడా జగన్ తో షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉండేవి.
ఆయితే ఆయన పార్టీనుండి బయటకు వెళ్లడంతో అల్పసంఖ్యాకవర్గాలతో పాటు జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి షబ్బీర్ అలీనే మంచి ఆయుధంగా అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ, సీమాంధ్రలలో ఏదో ఒక ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున వెలిసే నేపథ్యంలో షబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షుడిగా ముస్లింల ఆగ్రహానికి గురయ్యే విషయాన్ని యోచిస్తున్నట్లు సమాచారం.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications