పిసిసి అధ్యక్షుడిగా షబ్బీర్ అలీ, ప్లీనరీ తర్వాత అధికారిక ప్రకటన?

కాగా కేంద్ర నాయకుడు గులాంనబీ ఆజాద్ తో ఉన్న మంచి సంబంధాల కారణంగానే షబ్బీర్ అలీకి ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అల్పసంఖ్యాకవర్గ కోటాలో కూడా షబ్బీర్ ను పిసిసి అధ్యక్షుడిగా తీసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉండేవి. ఓదార్పు యాత్ర వరకు కూడా జగన్ తో షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉండేవి.
ఆయితే ఆయన పార్టీనుండి బయటకు వెళ్లడంతో అల్పసంఖ్యాకవర్గాలతో పాటు జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి షబ్బీర్ అలీనే మంచి ఆయుధంగా అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ, సీమాంధ్రలలో ఏదో ఒక ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున వెలిసే నేపథ్యంలో షబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షుడిగా ముస్లింల ఆగ్రహానికి గురయ్యే విషయాన్ని యోచిస్తున్నట్లు సమాచారం.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications